RGU-IIIT నూజివీడు లో సీటు


పై లిష్టులో రెండవ  పేరు  నిజాంపట్నం.కళ్యాణి   మాపాఠశాల విద్యార్ధిని.  రాజీవ్ గాంధీ యూనివర్శిటీ ఆఫ్ నాలెడ్జి అండ్ టెక్నోలజీ కి  ఆంధ్రా యూనివర్శిటీ పరిధిలోని నూజివీడు లో  IIIT ఇంజనీరింగ్ సీటు సంపాదించినందుకు పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ డి.వెంకటేశ్వర్లు మరియు ఉపాధ్యాయులు  అభినందనలు తెలిపారు.


No comments

Powered by Blogger.